చంద్రబాబును పట్టించుకునే వారెవరూ ఇక్కడ లేరు: కేసీఆర్
- ప్రచారంలో టీఆర్ఎస్ ముందంజ
- పోటీ పడలేకపోతున్న కూటమి
- వెలవెలబోతున్న చంద్రబాబు సభలు
- సమీక్షలో కేసీఆర్
ఎన్నికల్లో ప్రజా కూటమి చిత్తుగా ఓడిపోనుందని చెప్పిన ఆయన, చంద్రబాబు సభలు వెలవెలబోతున్నాయని, ఆయన్ను పట్టించుకునే వారెవరూ ఇక్కడ లేరని అన్నారు. నరేంద్ర మోదీ మొదలు ఎంతో మంది కేంద్ర మంత్రులు వచ్చినా, బీజేపీ పుంజుకోలేదని కూడా ఆయన అన్నట్టు సమాచారం. తెలంగాణ ప్రజలంతా తెరాసకే బ్రహ్మరథం పడుతున్నారని చెప్పిన కేసీఆర్, మరో నాలుగు రోజులు ఇదే తరహా ఉత్సాహంతో ప్రతి నేత, కార్యకర్త పని చేయాలని సూచించారు.