సైకిలెక్కనున్న భద్రాద్రి టీఆర్ఎస్ నేత కిలారి నాగేశ్వరరావు.. 21న ముహూర్తం
- టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ అభ్యున్నతికి కృషి చేసిన నాగేశ్వరరావు
- 2016లో అనూహ్యంగా టీఆర్ఎస్లోకి జంప్
- నామా సమక్షంలో తిరిగి సొంత పార్టీలో చేరేందుకు నిర్ణయం
కానీ ఆ పార్టీలో ఇమడలేక, కొనసాగలేక ఇన్నాళ్లు నెట్టుకు వచ్చారని ఆయన అనుచరుల మాట. తెలంగాణలో మహాకూటమి ఏర్పడడం, సీట్ల సర్దుబాటులో భాగంగా ఖమ్మం నుంచి టీడీపీ నేత నామా నాగేశ్వరరావు పోటీ చేస్తుండడంతో ఆయన సమక్షంలో తిరిగి పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. జిల్లాలో మహా కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని ప్రకటించారు.