కోట్ల విలువైన నిజాంల టిఫిన్ బాక్సుతో దొంగలు ఏం చేశారంటే..!
- నిజాం మ్యూజియంలో ఈ నెల 2న చోరీ
- కోట్ల విలువైన టిఫిన్ బాక్స్, కప్పు, సాసర్, స్పూన్ చోరీ
- టిఫిన్ బాక్స్ లో ప్రతి రోజు తిండి తిన్న ఓ దొంగ
వీటిని దొంగిలించిన తర్వాత దొంగలిద్దరూ ముంబై వెళ్లారు. అక్కడ ఓ హోటల్లో బస చేశారు. కోట్ల విలువైన టిఫిన్ బాక్స్ ను ఓ దొంగ ప్రతి రోజు తిండి తినడానికి ఉపయోగించాడు. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు. చోరీకి గురైన వస్తువులన్నింటినీ రికవరీ చేసినట్టు తెలిపారు.