'భరత్ అనే నేను' ఆడియో రిలీజ్ వేదిక ఎందుకు మారింది?
- ఆడియో రిలీజ్ ఫంక్షన్ అమరావతికి షిప్ట్ అయినట్లు వార్తలు
- పవన్ కల్యాణ్ మేనియాకి చెక్ పెట్టేందుకే ఈ నిర్ణయమని ప్రచారం
- మహేశ్ బావ, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ సలహా మేరకే మార్పు?
అందువల్ల టీడీపీ ఎంపీ, ప్రిన్స్ మహేశ్ బాబు బావ గల్లా జయదేవ్ కోరిక మేరకే ఈ సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమం వైజాగ్ నుంచి అమరావతికి మారిందన్న వార్త వినబడుతోంది. మహేశ్తో శ్రీమంతుడు సినిమా తీసిన కొరటాల శివ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. బాలీవుడ్ భామ కైరా అద్వానీ కథానాయికగా నటించిన ఈ సినిమా వచ్చే నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.