నిజాయతీ లేని, చెత్త రిపోర్టింగ్ల ఆధారంగా మీడియా సంస్థలకు అవార్డులు ప్రకటిస్తాను: డొనాల్డ్ ట్రంప్
- ఈ ఏడాదికి నిజాయతీ లేని, అవినీతి మీడియా అవార్డులు ఇస్తాను
- వచ్చే సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రకటన
- మీడియా సంస్థలకు షాక్ ఇచ్చిన ట్రంప్
ఇక ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ ఓ ట్వీట్ చేస్తూ.. ఈ ఏడాది నిజాయతీ లేని, అవినీతి మీడియా అవార్డులను తాను వచ్చే సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రకటిస్తానని పేర్కొన్నారు. ఫేక్ న్యూస్ మీడియాలో వివిధ విభాగాల్లో నిజాయతీ లేని, చెత్త రిపోర్టింగ్ల ఆధారంగా ఈ అవార్డుల ప్రకటన ఉంటుందని తెలుపుతూ షాక్ ఇచ్చారు.