రసాయనశాస్త్రంలో 2017 నోబెల్ విజేతలు వీరే!
- స్విట్జర్లాండ్కు చెందిన జాకెస్ డుబోషెట్
- అమెరికాకు చెందిన జోషిమ్ ఫ్రాంక్
- యూకేకు చెందిన రిచర్డ్ హెండర్సన్
- జీవాణువులపై పరిశోధించిన ముగ్గురు శాస్త్రవేత్తలు
వీరు ముగ్గురికి 9 మిలియన్ల స్వీడన్ క్రోన్లను బహుమతిగా ఇవ్వనున్నారు. వీరు అభివృద్ధి చేసిన క్రయో ఎలక్ట్రానిక్ మైక్రోస్కోపి విధానం వల్ల జీవాణువుల సంక్లిష్ట నిర్మాణాలను సులభంగా అధ్యయనం చేసే వీలు కలిగింది. బయోకెమిస్ట్రీ రంగ అభివృద్ధిలో వీరి పరిశోధన ఒక మైలురాయిలా నిలిచింది.