ఆసీస్తో టీ20 సిరీస్కు నెహ్రా, కార్తీక్లకు పిలుపు!
- మూడు టీ20ల సిరీస్ కోసం జట్టు ఎంపిక
- శనివారం రాంచీలో తొలి మ్యాచ్
టెస్టులు, వన్డేల్లో ప్రస్తుతం ప్రపంచ నంబర్ వన్గా ఉన్న టీమిండియా శనివారం రాంచీలో జరగనున్న తొలి టీ20లో ఆసీస్తో తలపడనుంది.
జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధవన్, కేఎల్ రాహుల్, మనీష్ పాండే, కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, మహేంద్రసింగ్ ధోనీ, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, ఆశిష్ నెహ్రా, అక్సర్ పటేల్