ఫొటోలు:- సచివాలయంలో ధరణి కమిటీతో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు

ఫొటోలు:- సచివాలయంలో ధరణి కమిటీ తో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కమిటీ సభ్యులు ఎం. కోదండరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ రేమండ్ పీటర్, అడ్వకేట్ సునీల్, రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ కలెక్టర్ బి.మధుసూదన్, ఉన్నతాధికారులు సమావేశంలో ఉన్నారు

    

More Press News