స్పందనలో 11 అర్జీలు స్వీకరణ: విజ‌య‌వాడ‌ మేయర్

Related image

  • క్షేత్ర స్థాయిలో పరిశించి వాటిని పరిష్కరించాలి: మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజ‌య‌వాడ‌: సోమ‌వారం న‌గ‌ర పాల‌క సంస్థ ప్ర‌ధాన కార్యాల‌యంలో జరిగిన స్పందన కార్యక్రమములో న‌గ‌ర మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి, కమిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ అధికారుల‌తో క‌లిసి 11 అర్జీల‌ను స్వీక‌రించారు.

స్పందన కార్యక్రమములో ఉద్యానవన శాక – 1, పట్టణ ప్రణాళిక -3, డిప్యూటీ కమీషనర్ (రెవిన్యూ) -3, పబ్లిక్ హెల్త్ – 2, యు.సి.డి విభాగం – 2 మొత్తం 11 అర్జీలు స్వీక‌రించిన్న‌ట్లు వివ‌రించారు.

కార్యక్రమంలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతభాయి, సిటి ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) డి.వెంకటలక్ష్మి, ఏ.డి.హెచ్. జె.జ్యోతి, ఎస్టేట్ ఆఫీస్ డా.ఏ.శ్రీధర్ త‌దిత‌రులు ఉన్నారు.

సర్కిల్ కార్యాలయాలలో స్పందన
సర్కిల్ – 1 కార్యాలయంలో – 0 
సర్కిల్ – 2 కార్యాలయంలో – 1 అర్జీ యు.సి.డి విభాగమునకు సంబందించి-1,
సర్కిల్ – 3 కార్యాలయంలో – 0
ఆయా కార్యాలయాలలోని జోనల్ మరియు అసిస్టెంట్ కమిషనర్ లకు అందించుట జరిగింది.

More Press Releases