Ajit Doval: ప్రధాని మోదీతో అజిత్ ధోవల్ భేటీ

Ajit Doval Meets PM Modi After Indias CrossBorder Strikes
షార్ట్స్‌లో చూడండి
పాకిస్థాన్, పీవోకేలోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం దాడులు జరిపిన విషయం విదితమే. ఆపరేషన్ సిందూర్ పేరుతో చేపట్టిన ఈ దాడులకు ముందు భారత ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ తో పలుమార్లు భేటీ అయ్యారు. పాకిస్థాన్ పై మెరుపుదాడుల తర్వాత తాజాగా గురువారం ఉదయం ఈ ఇరువురూ మరోమారు సమావేశమయ్యారు. ఉదయం ప్రధాని నివాసానికి వెళ్లిన ధోవల్.. మోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత సరిహద్దుల్లో పరిస్థితులపై ధోవల్ ప్రధానికి వివరించినట్లు సమాచారం.
Go Back to Shorts
Ajit Doval
Narendra Modi
National Security Advisor
India-Pakistan tensions
Operation Sundar
Cross-border strikes
Pakistan
POk
Terrorist attacks

More Telugu News