అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన వైసీపీ
- గవర్నర్ ప్రసంగిస్తుండగా వైసీపీ సభ్యుల నిరసన
- వైసీపీని ప్రతిపక్షంగా గుర్తించాలని డిమాండ్
- గందళగోళం మధ్య కొనసాగిన గవర్నర్ ప్రసంగం
దాదాపు 11 నిమిషాల పాటు నినాదాలు చేసిన వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. వైసీపీ అధినేత జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ సభ నుంచి బయటకు వచ్చేశారు. ప్రస్తుతం సభలో కూటమి సభ్యులు మినహా మరెవరూ లేరు.