భూములు తీసుకోవద్దంటూ భోగి నాడు పొలాల్లో సకినాలు చేస్తూ నిరసన
- ఆరెపల్లి - పైడిపల్లి - కొత్తపేట గ్రామాల మీదుగా ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనలు
- ఈ ప్రతిపాదనతో విలువైన భూములు కోల్పోతున్నామని రైతుల ఆందోళన
- మాస్టర్ ప్లాన్ను మార్చాలని డిమాండ్
ఈ ప్రతిపాదన కారణంగా తాము విలువైన భూములను కోల్పోతున్నామంటూ వరంగల్ మండలం ఆరెపల్లి శివారులోని పంట భూముల్లో సకినాలు చేస్తూ నిరసన తెలిపారు. నిన్న సోమవారం భోగి. ఈ క్రమంలో పలువురు రైతులు పంట పొలాల్లో సకినాలు పోస్తూ నిరసన తెలిపారు. మాస్టర్ ప్లాన్ను మార్చాలని డిమాండ్ చేశారు.