తుపాకులతో బెదిరించి హైదరాబాద్లో భారీగా బంగారం చోరీ
- దోమల్గూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం
- బంగారం వ్యాపారి, అతని సోదరుడి ఇళ్ల నుంచి 2.5 కిలోల బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు
- బంగారంతో పాటు మూడు ఫోన్లు, ఐ ట్యాబ్, సీసీటీవీ డీవీఆర్ చోరీ
దుండగులు వారిని కత్తులు, తుపాకులతో బెదిరించి లాకర్లో ఉన్న బంగారాన్ని దోచుకెళ్లారు. బంగారంతో పాటు మూడు ఫోన్లు, ఐ ట్యాబ్, సీసీటీవీ డీవీఆర్ను దొంగిలించారు. దుండగులను అడ్డగించే ప్రయత్నం చేసిన వ్యాపారి రంజిత్కు గాయాలయ్యాయి.