15 లోక్ సభ స్థానాల్లో గెలవబోతున్నాం: జగ్గారెడ్డి
- పదేళ్ల పాటు తెలంగాణలో దొరల పాలన చూశామని... ఇప్పుడు ప్రజాపాలన చూస్తున్నామన్న జగ్గారెడ్డి
- మిగిలిన రెండు గ్యారెంటీలను త్వరలో అమలు చేస్తామని హామీ
- అందరం కలిసి నీలం మధును గెలిపించుకుందామని పిలుపు
మనమంతా కలిసి నీలం మధును గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. సిద్దిపేట నుంచి సంగారెడ్డి వరకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలన్నారు. ఏది ఏమైనా పాతికేళ్ల తర్వాత ఇక్కడ మనం గెలవాల్సిందే అన్నారు. మేమంతా కార్యకర్తలకు అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. తెలంగాణలో మన ప్రభుత్వమే ఉందని... పోలీసులకు భయపడాల్సి అవసరం లేదన్నారు.