తెలంగాణలో భానుడి భగభగలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్!
- సాధారణం కన్నా 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వైనం
- రేపటి నుంచి 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ
- ఈ నేపథ్యంలోనే కరీంనగర్, నల్గొండ, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలకు ఎల్లో అలర్ట్
అలాగే 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే కరీంనగర్, నల్గొండ, మంచిర్యాల, ఖమ్మం, ఆదిలాబాద్, భద్రాద్రి, పెద్దపల్లి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం ఉంటే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని వాతావరణ శాఖ తెలిపింది.