'చార్మినార్' ను గెలుచుకున్న ఎంఐఎం
- పాతబస్తీలో ఎంఐఎం బోణీ
- చార్మినార్ నియోజకవర్గంలో మీర్ జుల్ఫికర్ అలీ గెలుపు
- రెండో స్థానానికి పరిమితమైన బీజేపీ అభ్యర్థి మేఘా రాణి అగర్వాల్
ఇక, మలక్ పేట, చాంద్రాయణగుట్ట, బహుదూర్ పురా నియోజకవర్గాల్లోనూ ఎంఐఎం అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. అదే సమయంలో మూడు సిట్టింగ్ స్థానాల్లో ఎంఐఎం వెనుకంజలో ఉండడం ఆ పార్టీ నాయకత్వాన్ని కలవరపెడుతోంది.