చంద్రబాబును విచారించే తొమ్మిది మంది సీఐడీ అధికారులు వీరే!
- విచారణ కోసం జైల్లోని కాన్ఫరెన్స్ హాలును సిద్ధం చేస్తున్న అధికారులు
- ధనుంజయనాయుడు నేతృత్వంలో విచారణ
- ముగ్గురు డిప్యూటీ ఎస్పీలు, నలుగురు ఇన్స్పెక్టర్లు, ఒక ఏఎస్ఐ, ఒక కానిస్టేబుల్
చంద్రబాబును విచారించనున్న తొమ్మిది మంది అధికారుల్లో... ఎం ధనుంజయనాయుడు (డీప్యూటీ ఎస్పీ), విజయ భాస్కర్ (డిప్యూటీ ఎస్పీ), లక్ష్మీ నారాయణ (డిప్యూటీ ఎస్పీ), ఇన్స్పెక్టర్లు మోహన్ కుమార్, రవి కుమార్, శ్రీనివాసన్, సాంబశివరావు, ఏఎస్ఐ రంగనాయకులు, పీసీ సత్యనారాయణ ఉన్నారు. వీరితో పాటు ప్రొఫెషనల్ వీడియో గ్రాఫర్, ఇద్దరు మీడియేటర్లు ఉంటారు.