ప్రపంచకప్ జట్టు ప్రకటనకు ముందు రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు
- అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న వన్డే ప్రపంచకప్
- అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో ఇండియా తొలి మ్యాచ్
- జట్టులో ఒకటి, రెండు తప్ప పెద్దగా మార్పులు ఉండవన్న రోహిత్
అక్టోబర్ 5 నుంచి ప్రపంచకప్ ప్రారంభం కానుంది. అక్టోబర్ 8న ఇండియా తన తొలి మ్యాచ్ ను ఆస్ట్రేలియాతో ఆడబోతోంది. ఇక ఆసియా కప్ విషయానికి వస్తే నిన్న నేపాల్ తో జరిగిన మ్యాచ్ లో ఇండియా ఘన విజయం సాధించింది. 10 వికెట్ల తేడాతో నేపాల్ ను చిత్తు చేసింది. ఈ విజయంతో ఇండియా సూపర్ 4లో అడుగుపెట్టింది.