మణుగూరులో స్వల్ప భూప్రకంపనలు

Treamours in Bhadradri Kothagudem district
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కంపించిన భూమి
  • శనివారం సాయంత్రం 2 సెకన్ల పాటు ప్రకంపనలు
  • భయాందోళనలకు గురైన ప్రజలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. మణుగూరులో శనివారం సాయంత్రం దాదాపు రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఏం జరిగిందో తెలియక ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
Go Back to Shorts
earth quake
Bhadradri Kothagudem District
Telangana

More Telugu News