తిరుమలలో మరోసారి చిరుత సంచారం.. కలకలం
- ఘాట్ రోడ్డు 56వ మలుపు వద్ద కనిపించిన చిరుత
- వాహనదారులను గుంపులుగా పంపిస్తున్న అధికారులు
- చిరుతను దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్న టీటీడీ
ఈ ఘటన మరవకముందే ఇప్పుడు చిరుత కనిపించింది. ఇటీవల కర్నూలు జిల్లా ఆదోనీకి చెందిన నాలుగేళ్ల కౌశిక్ ను చిరుత నోట కరిచి తీసుకెళ్లింది. పోలీస్ ఔట్ పోస్ట్ వద్ద బాలుడిని విడిచిపెట్టింది. ఈ ఘటనలో బాలుడి చెవి వెనుక, తలపై గాయాలయ్యాయి.