సునీతా రెడ్డి పిటిషన్పై విచారణ ఈ నెల 5కు వాయిదా
- సీబీఐ సీపీకి తమ న్యాయవాది సహకరించేందుకు అనుమతివ్వాలని సునీత పిటిషన్
- ఈ పిటిషన్ పై వాదనలు విన్న న్యాయమూర్తులు
- సునీత పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయని భాస్కర రెడ్డి, ఉదయ శంకర్ రెడ్డి
ఈ పిటిషన్ పై వైఎస్ భాస్కర రెడ్డి, ఉదయ్ శంకర్ రెడ్డి కౌంటర్లు దాఖలు చేయలేదు. ఈ నేపథ్యంలో సునీత వాదనల కోసం పిటిషన్పై విచారణ ఈ నెల 5వ తేదీకి వాయిదా పడింది.