వేసవి కోసం రైల్వే ఏర్పాట్లు.. 380 ప్రత్యేక రైళ్లు సిద్ధం
- రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటన
- దేశంలోని ప్రధాన కేంద్రాల మీదుగా 6,363 ట్రిప్పుల నిర్వహణకు నిర్ణయం
- గత ఏడాదితో పోలిస్తే ఈసారి అందుబాటులోకి 1,770 అదనపు ట్రిప్స్
ఈ ఏడాది అదనంగా మరో 1,770 ట్రిప్పులను జోడించింది. ఈ ప్రత్యేక సర్వీసులు పాట్నా-యశ్వంత్పూర్, పాట్నా-సికింద్రాబాద్, విశాఖపట్నం-పూరీ-హావ్డా తదితర మార్గాల్లో నడపనున్నారు. ఇక దక్షిణ మధ్య రైల్వేలో గతేడాది 784 ట్రిప్పుల మేర ప్రత్యేక రైళ్లను నడిపారు. ఇది అంతకుమునుపు ఏడాది కంటే 80 ట్రిప్పులు అదనం.