ఉపాధి హామీ కూలీలకు దినసరి కూలీని పెంచిన కేంద్రం
- రోజువారీ కూలీ పెంచిన కేంద్ర పంచాయతీరాజ్ శాఖ
- తెలంగాణ, ఏపీలో రూ.15 పెంచి రూ. 272 గా ఖరారు
- హర్యానాలో అత్యధికంగా రూ. 357 కూలీ
మరోవైపు ఈ పథకంలో అత్యధికంగా హర్యానాలో కూలీ రేటు రూ.357గా ఉంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లో అత్యల్పంగా రూ.221గా కేంద్రం ఖరారు చేసింది. ఈ మేరకు 2013లో చేసిన చట్టంలో పలు సవరణలు చేస్తూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త రేట్లు శనివారం నుంచి అమల్లో రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం తమ ఉత్తర్వుల్లో పేర్కొంది.