అఖిలపక్ష సమావేశంలో డిజిటల్ నాలెడ్జ్ అంశంపై మాట్లాడిన చంద్రబాబు
05-12-2022 Mon 20:35 | Andhra
- భారత్ కు జీ-20 అధ్యక్ష బాధ్యతలు
- ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం
- రెండు గంటలకు పైగా సాగిన భేటీ
- పలు సూచనలు చేసిన చంద్రబాబు

జీ-20 సమావేశం సన్నాహకాల్లో భాగంగా నేడు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. ఈ భేటీ రెండు గంటలకు పైగా సాగింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడి హోదాలో ఈ సమావేశంలో పాల్గొన్న చంద్రబాబునాయుడు ప్రధానంగా డిజిటల్ నాలెడ్జ్ అంశంపై మాట్లాడారు.
దేశ ప్రగతిపై వచ్చే 25 ఏళ్లకు విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేయాలని చంద్రబాబు సూచించారు. రాబోయే పాతికేళ్లలో భారత్ మొదటి, లేదా రెండో స్థానానికి చేరడం ఖాయమని తెలిపారు.
మన దేశానికి ఉన్న ప్రధాన బలం యువశక్తి అని తెలిపారు. వారికి అవకాశాలు కల్పించేలా ప్రభుత్వాలు తమ పాలసీలను రూపొందించుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. దేశానికి ఉన్న మానవ వనరులు శక్తిని, నాలెడ్జ్ ఎకానమీకి అనుసంధానిస్తే అద్భుతమైన ఫలితాలు అందుకోవచ్చని చంద్రబాబు ఈ సందర్భంగా వివరించారు. కాగా, చంద్రబాబు పేర్కొన్న డిజిటల్ నాలెడ్జ్ అంశాన్ని ప్రధాని మోదీ కూడా ప్రస్తావించారు.
ఈ సమావేశం నేపథ్యంలో మోదీతో చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడారు. పలు అంశాలపై ఇరువురు చర్చించుకోవడం కనిపించింది. చంద్రబాబు చెప్పిన విషయాలను మోదీ ఆసక్తిగా విన్నారు.


దేశ ప్రగతిపై వచ్చే 25 ఏళ్లకు విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేయాలని చంద్రబాబు సూచించారు. రాబోయే పాతికేళ్లలో భారత్ మొదటి, లేదా రెండో స్థానానికి చేరడం ఖాయమని తెలిపారు.
మన దేశానికి ఉన్న ప్రధాన బలం యువశక్తి అని తెలిపారు. వారికి అవకాశాలు కల్పించేలా ప్రభుత్వాలు తమ పాలసీలను రూపొందించుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. దేశానికి ఉన్న మానవ వనరులు శక్తిని, నాలెడ్జ్ ఎకానమీకి అనుసంధానిస్తే అద్భుతమైన ఫలితాలు అందుకోవచ్చని చంద్రబాబు ఈ సందర్భంగా వివరించారు. కాగా, చంద్రబాబు పేర్కొన్న డిజిటల్ నాలెడ్జ్ అంశాన్ని ప్రధాని మోదీ కూడా ప్రస్తావించారు.
ఈ సమావేశం నేపథ్యంలో మోదీతో చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడారు. పలు అంశాలపై ఇరువురు చర్చించుకోవడం కనిపించింది. చంద్రబాబు చెప్పిన విషయాలను మోదీ ఆసక్తిగా విన్నారు.



Advertisement lz
More Telugu News

పీఎఫ్ నామినీ వివరాలు ఇలా మార్చేసుకోవచ్చు..!
1 minute ago

రిషబ్ పంత్ అభిమానులకు గుడ్ న్యూస్.. సర్జరీ సక్సెస్
22 minutes ago

ఆసుపత్రిలో వెంటిలేటర్ పై తారకరత్న.. వైరల్ అవుతున్న ఫొటో
24 minutes ago

భారత్ వృద్ధి కాస్త నెమ్మదించవచ్చు.. ఐఎంఎఫ్ అంచనా!
27 minutes ago


కేంద్ర బడ్జెట్ మీ ఫోన్ లోనే చూడొచ్చు.. ఎలాగంటే..!
55 minutes ago

మంచి కంటి చూపుకు ఆయుర్వేద పరిష్కారాలు ఇవిగో..!
55 minutes ago

అచ్యుతాపురం సెజ్ లో భారీ పేలుడు
1 hour ago

చిరూ క్లాప్ తో మొదలైన నాని 30వ సినిమా!
1 hour ago

హన్సిక వివాహ ఫిల్మ్ టీజర్ విడుదల
1 hour ago

'యమలీల' రీమేక్ తో ఆస్తులు అమ్ముకోవలసి వచ్చిందట!
2 hours ago

ఆ పాట వెనుక అంత కథ నడిచింది: హీరో భానుచందర్
3 hours ago

ఇలియానాకు ఏమయిందో వివరించిన ఆమె తల్లి
3 hours ago

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్కు జాక్పాట్!
3 hours ago

ఫ్లోరిడాలో దుండగుల కాల్పులు.. పదిమందికి గాయాలు!
4 hours ago

పార్టీ మార్పు వార్తలపై స్పందించిన ఈటల రాజేందర్
5 hours ago


వాయుగుండం.. రేపు ఏపీకి వర్ష సూచన
16 hours ago
Advertisement
Video News

Tollywood actress Kajal Aggarwal visits Tirumala temple with son Neil
15 minutes ago
Advertisement 36

Chiranjeevi graces launch of Nani's upcoming film "Nani 30"
45 minutes ago

AP Minister Kakani Govardhan Reddy dares Nara Lokesh
59 minutes ago

India's Budget a Hope for the World's Economies: Narendra Modi
1 hour ago

Exclusive visuals of Taraka Ratna from Bengaluru hospital
1 hour ago

Kushbu, Bullet Bhaskar dance together in latest promo of Extra Jabardasth, telecasts on February 3
1 hour ago

Viral: Actress Priyanka Chopra unveils daughter's face to the world
2 hours ago

Chiranjeevi tweets on Taraka Ratna's health condition
2 hours ago

LIVE: Parliament Budget Session 2023
2 hours ago

Supreme Court to hear AP's three capitals issue today
2 hours ago

IT raids on Vasudha Pharma in Hyderabad
3 hours ago

7 AM Telugu News: 31st January 2023
4 hours ago

LIVE : Nara Lokesh's Yuvagalam Padayatra Day-5
5 hours ago

Actress Ileana D'Cruz hospitalised and recovering, shares pics
5 hours ago

Massive fire breaks out at Amara Raja Battery Factory in Chittoor
6 hours ago

Mahesh Babu's daughter Sitara dances to Pillagali Allari song, goes viral
6 hours ago