రాష్ట్రానికి పట్టిన జగనోరా వైరస్ కి టీడీపీయే వ్యాక్సిన్: నారా లోకేశ్
30-11-2022 Wed 21:04 | Andhra
- మమ్మల్ని చంపుతామని వైసీపీ ఎమ్మెల్యే సోదరుడు బెదిరిస్తున్నారన్న లోకేశ్
- జగన్ పాలన చూసి పరిశ్రమలు రావడం లేదని విమర్శ
- వైసీపీ భూకబ్జాలను చూసి విశాఖ ప్రజలు ఆలోచించాలన్న లోకేశ్

రాష్ట్రానికి పట్టిన జగనోరా వైరస్ ను వదిలించాలంటే టీడీపీ వ్యాక్సిన్ వేయాల్సిందేనని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు మమ్మల్ని చంపుతామని బెదిరిస్తున్నాడని... అలాంటి బెదిరింపులకు భయపడేవారు ఎవరూ లేరని చెప్పారు. వైఎస్ వివేకా హత్య కేసులో తమపై జగన్ గ్యాంగ్ ఆరోపణలు చేసిందని... ఆ హత్యతో సంబంధం లేదని తిరుపతిలో తాను ప్రమాణం చేశానని... వైసీపీ నేతలు ప్రమాణం చేయకుండా పారిపోయారని ఎద్దేవా చేశారు. వివేకాను హత్య చేసింది ఎవరో దీంతో తేటతెల్లమయిందని అన్నారు.
మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లిలో నిర్వహించిన 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమంలో లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ రెడ్డి రాష్ట్రానికి పట్టిన ఖర్మ అని లోకేశ్ అన్నారు. జగన్ రెడ్డి విధ్వంస పాలనను చూసి కొత్త పరిశ్రమలు రావట్లేదని, ఉన్నవి తరలిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తన కేసుల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన జగన్ ముఖ్యమంత్రి కావడం రాష్ట్ర ప్రజల ఖర్మ అని ఆరోపించారు. అమరాతికి అనుకూలమని చెప్పి, అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు ముక్కలాటకు తెరతీశారని మండిపడ్డారు. వైసీపీ పెద్దల భూకబ్జాలను చూసిన తరువాతైనా విశాఖ ప్రజలు ఆలోచించాలని చెప్పారు.
అమరావతిలోనే హైకోర్టు ఉంటుందని జగన్ తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారని... న్యాయ రాజధాని పేరుతో కర్నూలు ప్రజలను కూడా మోసగించిన జగన్ అసలు స్వరూపం బట్టబయలయిందని లోకేశ్ అన్నారు. ఏ ఊరు వెళ్లినా, ఏ వీధిలో పర్యటించినా.. ప్రజలు ఇదేం పాలన, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అని బాధపడుతున్నారని.. ఇంతటి ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న వైసీపీ సర్కారు త్వరలోనే దిగిపోక తప్పదని చెప్పారు.
మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లిలో నిర్వహించిన 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమంలో లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ రెడ్డి రాష్ట్రానికి పట్టిన ఖర్మ అని లోకేశ్ అన్నారు. జగన్ రెడ్డి విధ్వంస పాలనను చూసి కొత్త పరిశ్రమలు రావట్లేదని, ఉన్నవి తరలిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తన కేసుల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన జగన్ ముఖ్యమంత్రి కావడం రాష్ట్ర ప్రజల ఖర్మ అని ఆరోపించారు. అమరాతికి అనుకూలమని చెప్పి, అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు ముక్కలాటకు తెరతీశారని మండిపడ్డారు. వైసీపీ పెద్దల భూకబ్జాలను చూసిన తరువాతైనా విశాఖ ప్రజలు ఆలోచించాలని చెప్పారు.
అమరావతిలోనే హైకోర్టు ఉంటుందని జగన్ తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారని... న్యాయ రాజధాని పేరుతో కర్నూలు ప్రజలను కూడా మోసగించిన జగన్ అసలు స్వరూపం బట్టబయలయిందని లోకేశ్ అన్నారు. ఏ ఊరు వెళ్లినా, ఏ వీధిలో పర్యటించినా.. ప్రజలు ఇదేం పాలన, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అని బాధపడుతున్నారని.. ఇంతటి ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న వైసీపీ సర్కారు త్వరలోనే దిగిపోక తప్పదని చెప్పారు.
Advertisement lz
More Telugu News

హైదరాబాదీలను అలరించనున్న డబుల్ డెక్కర్ బస్సులు
3 hours ago

నెల్లూరులో ఆత్మీయ సమావేశం నిర్వహించిన కోటంరెడ్డి
4 hours ago

తమిళనాడు చీఫ్ సెక్రటరీకి చంద్రబాబు లేఖ
5 hours ago

హరిరామజోగయ్య పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ
5 hours ago

తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల
6 hours ago

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
7 hours ago

జేఈఈ మెయిన్స్ ఫలితాలలో తెలుగు విద్యార్థుల హవా
7 hours ago

ఇంతకంటే బాధాకరం మరొకటి ఉండదు: విరాట్ కోహ్లీ
8 hours ago


రాఖీ సావంత్ ఫిర్యాదు.. భర్త ఆదిల్ ఖాన్ అరెస్ట్
9 hours ago

కిమ్ కనిపించుట లేదు!
9 hours ago

Advertisement
Video News

9 PM Telugu News- 7th February 2023
1 hour ago
Advertisement 36

MP Vijayasai Reddy raises voice on AP three capital issue in Rajya Sabha
1 hour ago

Vinaro Bhagyamu Vishnu Katha Trailer: A Social Drama with a Twist of Romance
3 hours ago

Vijayasai Reddy says he knows GVL's interest when latter intervenes him In Rajya Sabha
4 hours ago

Unstoppable latest promo- Balakrishna schools Sai Dharam Tej funnily before Pawan Kalyan
4 hours ago

RK Roja counters Nara Lokesh's allegations
5 hours ago

Yuva Galam Padayatra: Nara Lokesh announces series of promises to Chittoor District people
5 hours ago

'Go to AP...If Jagan goes to jail, you will get a chance', Kadiyam Srihari advices YS Sharmila
6 hours ago

Pawan Kalyan posts satirical Tweet on CM Jagan
6 hours ago

Nara Lokesh Public Meeting - Live
7 hours ago

Kenya man marries three sisters with one condition
7 hours ago

Marriage performed near Crematorium in Punjab
7 hours ago

Turkey thanks 'Dost' India for earthquake aid; IAF aircraft lands with relief and doctors in Adana
8 hours ago

Bigg Boss Telugu Winner Revanth and Wife Anvitha Mark Ist Marriage Anniversary in Maldives
9 hours ago

Indian Air Force's Aid Plane Touches Down in Adana with Support for Turkey
9 hours ago

Man jumps to death from building after a fight with wife in Hyderabad
9 hours ago