గౌతమ్ రెడ్డి జీవితంపై 'చిరస్మరణీయుడు' పుస్తకం... ఆవిష్కరించిన సీఎం జగన్
- ఆకస్మికంగా మృతి చెందిన మేకపాటి గౌతమ్ రెడ్డి
- పుస్తకం రాసిన డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి
- సీఎం కార్యాలయంలో పుస్తకావిష్కరణ కార్యక్రమం
- గౌతమ్ రెడ్డితో అనుబంధాన్ని గుర్తుచేసుకున్న సీఎం జగన్
పుస్తకావిష్కరణ సందర్భంగా, గౌతమ్ రెడ్డితో తన స్నేహానుబంధాన్ని సీఎం జగన్ గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, గౌతమ్ రెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి, సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు.