అప్పటికే బోటు మారడంతో త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న చంద్రబాబు
- కోనసీమలో వరద బాధితుల పరామర్శకు వెళ్లిన బాబు
- సోంపల్లి వద్ద తెగిపోయిన పంటు ర్యాంపు
- నీళ్లలో పడిపోయిన దేవినేని ఉమ, పితాని, రామ్మోహన్
- సకాలంలో లైఫ్ జాకెట్లు అందించడంతో అంతా క్షేమం
అయితే, అప్పటికే చంద్రబాబు మరో బోటులోకి మారడంతో ఆయనకు త్రుటిలో ప్రమాదం తప్పింది. చంద్రబాబు సురక్షితంగా ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, నీటిలో పడిపోయిన వారికి సకాలంలో లైఫ్ జాకెట్లు అందించడంతో అందరూ క్షేమంగా బయటపడ్డారు. కోనసీమ జిల్లా సోంపల్లి వద్ద ఈ ఘటన జరిగింది.