ఇంగ్లండ్ తో తొలి టీ20 మ్యాచ్... టాస్ గెలిచిన టీమిండియా
- సౌతాంప్టన్ లో మ్యాచ్
- బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
- అరంగేట్రం చేస్తున్న అర్షదీప్ సింగ్
- కరోనా నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన రోహిత్ శర్మ
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, యజువేంద్ర చహల్.
జోస్ బట్లర్ (కెప్టెన్), జాసన్ రాయ్, డేవిడ్ మలాన్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్ స్టన్, హ్యారీ బ్రూక్, శామ్ కరన్, క్రిస్ జోర్డాన్, టైమల్ మిల్స్, రీస్ టాప్లే, మాథ్యూ పార్కిన్సన్.