ఇంగ్లండ్తో చివరి టెస్ట్: సెంచరీతో అదరగొట్టిన పంత్.. పటిష్ఠ స్థితిలో భారత్
02-07-2022 Sat 06:53 | Sports
- దారుణంగా విఫలమైన టీమిండియా టాపార్డర్
- మరోమారు నిరాశపరిచిన విరాట్ కోహ్లీ
- ఆదుకున్న పంత్, జడేజా
- టెస్టుల్లో ఐదో సెంచరీ పూర్తి చేసుకున్న పంత్

బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్లో ఇంగ్లండ్తో జరుగుతున్న చివరి టెస్ట్ (రీషెడ్యూల్డ్ మ్యాచ్)లో తొలుత తడబడిన భారత జట్టు ఆ తర్వాత నిలదొక్కుకుంది. వైస్ కెప్టెన్ రిషభ్ పంత్, రవీంద్ర జడేజాలు క్రీజులో పాతుకుపోయి పరుగులు రాబట్టడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. వన్డే తరహాలో బ్యాట్ ఝళిపించిన పంత్ 111 బంతుల్లో 20 ఫోర్లు, 4 సిక్సర్లతో 146 పరుగులు చేసి టెస్టుల్లో ఐదో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు, రవీంద్ర జడేజా కూడా ఇంగ్లిష్ బౌలర్లకు దీటుగా బదులిస్తున్నాడు. ప్రస్తుతం 83 పరుగులతో క్రీజులో ఉన్నాడు. పంత్ అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన శార్దూల్ ఠాకూర్ 12 బంతులు ఆడి ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్కు ఏమాత్రం కలిసి రాలేదు. టాపార్డర్ దారుణంగా విఫలమైంది. శుభమన్ గిల్ (17), పుజారా (13), హనుమ విహారి (20) తీవ్రంగా నిరాశ పరిచారు. ఫామ్ లేమితో తంటాలు పడుతూ విమర్శలు ఎదుర్కొంటున్న కోహ్లీ కూడా దారుణంగా విఫలమయ్యాడు. కోహ్లీ బ్యాట్ నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. 19 బంతులు ఆడిన విరాట్ 11 పరుగులు మాత్రమే చేసి మ్యాటీ పాట్స్ బౌలింగ్లో బౌల్డయ్యాడు. శ్రేయాస్ అయ్యర్ కూడా క్రీజులో కుదురుకోలేకపోయాడు. 15 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం రవీంద్ర జడేజా (83), మహ్మద్ షమీ క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ 3, మ్యాటీ పాట్స్ 2 వికెట్లు తీసుకోగా, బెన్స్టోక్స్, జో రూట్కు చెరో వికెట్ దక్కింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్కు ఏమాత్రం కలిసి రాలేదు. టాపార్డర్ దారుణంగా విఫలమైంది. శుభమన్ గిల్ (17), పుజారా (13), హనుమ విహారి (20) తీవ్రంగా నిరాశ పరిచారు. ఫామ్ లేమితో తంటాలు పడుతూ విమర్శలు ఎదుర్కొంటున్న కోహ్లీ కూడా దారుణంగా విఫలమయ్యాడు. కోహ్లీ బ్యాట్ నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. 19 బంతులు ఆడిన విరాట్ 11 పరుగులు మాత్రమే చేసి మ్యాటీ పాట్స్ బౌలింగ్లో బౌల్డయ్యాడు. శ్రేయాస్ అయ్యర్ కూడా క్రీజులో కుదురుకోలేకపోయాడు. 15 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం రవీంద్ర జడేజా (83), మహ్మద్ షమీ క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ 3, మ్యాటీ పాట్స్ 2 వికెట్లు తీసుకోగా, బెన్స్టోక్స్, జో రూట్కు చెరో వికెట్ దక్కింది.
Advertisement lz
More Telugu News

నడవలేని స్థితిలో తమిళ స్టార్ విజయకాంత్.. ఏమయిందంటే?
28 minutes ago

కొలెస్ట్రాల్ ఎంత ఉందో తెలుసుకుంటే రిస్క్ అంచనా వేయొచ్చు!
44 minutes ago


శ్రీకాకుళం తీరంలో విదేశీ డ్రోన్ కలకలం
2 hours ago

అందాల బుట్టబొమ్మ .. పూజ హెగ్డే లేటెస్ట్ పిక్స్ !
2 hours ago

డైరెక్టర్ సాగర్ అంటే మద్రాసులో అంతా భయపడేవారట!
3 hours ago

యువగళం ఏడో రోజు షెడ్యూల్..
3 hours ago

రేపు రిలీజ్ అవుతున్న 'తుపాకుల గూడెం'
4 hours ago

అలాంటి పనులు చేయడం చంద్రబాబుకే అలవాటు: కొడాలి నాని
16 hours ago

నారా లోకేశ్ 6వ రోజు యువగళం పాదయాత్ర.. హైలైట్స్
16 hours ago
Advertisement
Video News

108-Dish Feast: Andhra Family Goes Above and Beyond for Son-In-Law
5 minutes ago
Advertisement 36

Funny conversations, tearful memories: Posani's shares emotional moments at 'Suma Adda'
34 minutes ago

Watch: Actress Pooja Hegde's stunning dance at brother's wedding
51 minutes ago

Pawan Kalyan in 'Unstoppable with NBK S2': Action, Style, and Attitude
1 hour ago

Flight-shaped drone caught in fishermen's net in Srikakulam
1 hour ago

Director Trivikram plays cricket on SSMB 28 set, video goes viral
1 hour ago

Brahmanandam's heart touching performance in Rangamarthanda, brings tears
1 hour ago

LIVE : YS Sharmila Press Meet
2 hours ago

Experts predict significant increase in gold prices
2 hours ago

Gautam Adani: No impact on operations despite FPO withdrawal
2 hours ago

Tollywood stars Nagarjuna, Pooja Hegde create buzz with new ad
3 hours ago

Tollywood senior director passes away
3 hours ago

Major fire breaks out at Chikkadpally godown in Hyderabad
4 hours ago

LIVE : Nara Lokesh's Yuvagalam Padayatra Day-7
4 hours ago

7 AM Telugu News: 2nd February 2023
5 hours ago

TDP leader Balakotireddy attacked in Andhra Pradesh's Palnadu district
5 hours ago