ఇంకా కిడ్నాపర్ల చెరలోనే జగిత్యాల జిల్లా వాసి.. రూ. 15 లక్షల డిమాండ్
- జూన్ 22న ముంబైలో కిడ్నాపైన శంకరయ్య
- కాళ్లు, చేతులు కట్టేసి ఉన్న ఫొటోను పంపిన కిడ్నాపర్లు
- అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలంటున్న కుటుంబ సభ్యులు
కాగా, జూన్ 22న ముంబై విమానాశ్రయం నుంచి వస్తున్న సమయంలో శంకరయ్యను దుండగులు కిడ్నాప్ చేశారు. ఆయనను విడిచిపెట్టేందుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై ముంబైలో కేసు నమోదైందని, కిడ్నాపర్లను పట్టుకునేందుకు ఓ బృందాన్ని నియమించినప్పటికీ దర్యాప్తు ముందుకు సాగడం లేదని శంకరయ్య కుటుంబ సభ్యులు చెబుతున్నారు.