అదే జరిగి ఉంటే ఆత్మకూరులో మా సత్తా ఏంటో చూపించేవాళ్లం: అచ్చెన్నాయుడు
14-06-2022 Tue 09:03 | Andhra
- మరణించిన ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులు నిలబడితే పోటీ చేయకూడదన్న నియమాన్ని పాటిస్తున్నామన్న అచ్చెన్న
- ఈ విషయంలో వైసీపీ కూడా తమ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్
- అసెంబ్లీ ఎన్నికలు రాగానే వైసీపీని ప్రజలు బంగాళాఖాతంలోకి విసిరేస్తారన్న ఏపీ టీడీపీ చీఫ్

ఆత్మకూరు ఉప ఎన్నికలో మేకపాటి కుటుంబ సభ్యులు కాకుండా మరెవరినైనా వైసీపీ బరిలోకి దించి వుంటే తాము కూడా అభ్యర్థిని నిలబెట్టి సత్తా చాటి ఉండేవాళ్లమని ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు అన్నారు. మరణించిన ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులు ఎన్నికల్లో నిలబడితే తాము ఆ ఎన్నికలకు దూరంగా ఉండాలన్న సంప్రదాయాన్ని పాటిస్తూ దానికి కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
ఈ విషయంలో తమ వైఖరి ఏంటో వైసీపీ కూడా స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ పాలనలో ప్రజలు విసిగిపోయారని పేర్కొన్న అచ్చెన్నాయుడు.. ప్రజలు అసెంబ్లీ ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. అవి రాగానే వైసీపీని వారు బంగాళాఖాతంలోకి విసిరేస్తారని అన్నారు. అనవసర సవాళ్లను పక్కనపెట్టి ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా వైసీపీ నేతలకు అచ్చెన్న హితవు పలికారు.
కాగా, ఆత్మకూరు ఉప ఎన్నిక బరిలో మొత్తం 14 మంది అభ్యర్థులు ఉన్నారు. వీరిలో బీజేపీ, బీఎస్పీ సహా ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఉండడం గమనార్హం. ఈ నెల 23న ఉప ఎన్నిక జరగనుండగా, 26న ఫలితాలు వెల్లడికానున్నాయి.
ఈ విషయంలో తమ వైఖరి ఏంటో వైసీపీ కూడా స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ పాలనలో ప్రజలు విసిగిపోయారని పేర్కొన్న అచ్చెన్నాయుడు.. ప్రజలు అసెంబ్లీ ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. అవి రాగానే వైసీపీని వారు బంగాళాఖాతంలోకి విసిరేస్తారని అన్నారు. అనవసర సవాళ్లను పక్కనపెట్టి ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా వైసీపీ నేతలకు అచ్చెన్న హితవు పలికారు.
కాగా, ఆత్మకూరు ఉప ఎన్నిక బరిలో మొత్తం 14 మంది అభ్యర్థులు ఉన్నారు. వీరిలో బీజేపీ, బీఎస్పీ సహా ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఉండడం గమనార్హం. ఈ నెల 23న ఉప ఎన్నిక జరగనుండగా, 26న ఫలితాలు వెల్లడికానున్నాయి.
Advertisement
Advertisement lz
More Telugu News

జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్... స్టేషన్ బెయిల్ పై విడుదల
9 minutes ago

నాగపూర్ టెస్టులో ముగిసిన తొలి రోజు ఆట... టీమిండియాదే పైచేయి
49 minutes ago

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
2 hours ago

'అమిగోస్' చూసిన ఎన్టీఆర్ ఇదేమాట చెప్పాడట!
2 hours ago

పునరాగమనంలో జడేజా అదుర్స్... ఆసీస్ 177 ఆలౌట్
3 hours ago

హైదరాబాదీలకు మరో పది రోజులపాటు ట్రాఫిక్ కష్టాలు
4 hours ago

పంటి నొప్పి వెనుక ఐదు కారణాలు..!
4 hours ago

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మీడియా అధినేత అరెస్ట్
5 hours ago

‘కశ్మీర్ ఫైల్స్’పై ప్రకాశ్ రాజ్ సంచలన కామెంట్స్
5 hours ago


తమిళనాడులో ఆవుకు సీమంతం వేడుక
5 hours ago
Advertisement
Video News

Chandrababu shocking comments on Phone Tapping
18 minutes ago
Advertisement 36

PM Modi's Sarcasm Sends BJP MPs into Laughter in Parliament
39 minutes ago

Chandrababu Press Meet- Live
59 minutes ago

Revanth Reddy Goes Extra Mile: From Tribal Dance to Climbing School Walls In Padayatra
1 hour ago

CM Jagan congrats Andhra player KS Bharat on debuting with Indian Cricket Team
1 hour ago

Tension Rises During Nara Lokesh Yuva Galam Padayatra
2 hours ago

Thaman Rocks the E-Prix: Composer Performs Hyderabad Anthem with Special Guest Sai Dharam Tej
2 hours ago

A Heart-wrenching journey: Odisha man forced to walk miles with wife's body after death in AP
2 hours ago

Singer Yasaswi lands in controversy!
3 hours ago

Jawan from Bihar creates the World record by lifting 165 Kg with teeth
3 hours ago

Actress Samantha's latest workout video goes viral
4 hours ago

Jagapathi Babu brings smile to fans' faces with Kangaroo video, fun caption
4 hours ago

EC releases schedule for MLC elections in AP, Telangana
4 hours ago

Man narrowly escapes death in devastating road accident, disturbing visuals
5 hours ago

Did actress Samantha purchase a luxury sea-view apartment in Mumbai?
5 hours ago

Kakinada: 7 labourers suffocate to death in oil tank cleaning incident
6 hours ago