CM Jagan: ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరైన సీఎం జగన్ దంపతులు

  • విజయవాడలో పెళ్లి రిసెప్షన్
  • ఏ కన్వెన్షన్ సెంటర్ కు విచ్చేసిన జగన్, వైఎస్ భారతి
  • వధూవరులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం  
CM Jagan attends a marriage reception along with his wifr YS Bharathi

ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి కుమారుడు హసిత్ వివాహం శ్రీజతో జరిగింది. వీరి వివాహ రిసెప్షన్ నేడు విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించారు. ఈ వివాహ రిసెప్షన్ కు ఏపీ సీఎం జగన్ సతీసమేతంగా హాజరయ్యారు. జగన్, వైఎస్ భారతి పుష్పగుచ్ఛం అందించి వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. పాదాభివందనం చేసిన నూతన దంపతులకు తమ ఆశీస్సులు అందజేశారు.

More Telugu News