ఏపీలో నైట్ కర్ఫ్యూ పొడిగింపు
- ఫిబ్రవరి 14 వరకు నైట్ కర్ఫ్యూ పొడిగింపు
- మాస్క్ లేకపోతే రూ. 100 జరిమానా
- థియేటర్లలో 50 శాతం మందికి మాత్రమే అనుమతి
మరోవైపు కరోనా నిబంధనలు కొనసాగుతాయని ప్రభుత్వం తెలిపింది. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, మాస్క్ లేకపోతే రూ. 100 జరిమానా విధిస్తామని చెప్పింది. వివాహాలు, మతపరమైన కార్యక్రమాలకు బహిరంగ ప్రదేశంలో అయితే గరిష్ఠంగా 200 మంది, ఇన్ డోర్ అయితే 100 మందికి అనుమతి ఉంటుంది. సినిమా థియేటర్లలో 50 శాతం ప్రేక్షకులకు మాత్రమే అనుమతి ఉంటుంది.