హుజూరాబాద్ ఉప ఎన్నికలో వైచిత్రి.. ఓటు వేయలేకపోయిన బరిలో ఉన్న 20 మంది అభ్యర్థులు
- ఉప ఎన్నికలో పోటీ చేసిన వారిలో 20 మంది స్థానికేతరులు
- కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్కూ లేని ఓటు
- ఒక ఉప ఎన్నికలో ఇంతమంది అభ్యర్థులు ఓటు వేయలేకపోవడం ఇదే తొలిసారి
ఓటు వేయలేకపోయిన పోయిన వారిలో బల్మూరి వెంకట్ ఒక్కరే ప్రధాన పార్టీ అభ్యర్థి కాగా, మిగతా వారందరూ స్వతంత్రులు, చిన్నాచితకా పార్టీలకు చెందినవారే కావడం గమనార్హం. కాగా, ఒక ఉప ఎన్నికలో ఇంతమంది అభ్యర్థులు ఓటు హక్కును వినియోగించుకోలేకపోవడం ఇదే తొలిసారి.