ఏపీఈఏపీసెట్ లో ఫలితాలను విడుదల చేసిన మంత్రి ఆదిమూలపు సురేశ్
- అగ్రి, ఫార్మసీ ఫలితాలు విడుదల
- 92.85 శాతం ఉత్తీర్ణత
- కోరుకొండకు చెందిన విష్ణుకు ఫస్ట్ ర్యాంక్
- ఇప్పటికే ఇంజనీరింగ్ ఫలితాల విడుదల
తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన చందం విష్ణు వివేక్ మొదటి ర్యాంక్ సాధించాడని చెప్పారు. అనంతపురానికి చెందిన శ్రీనివాస కార్తికేయ రెండు, హనుమకొండకు చెందిన బొల్లినేని విశ్వాస్ రావుకు మూడో ర్యాంక్, హైదరాబాద్ కు చెందిన గజ్జల సమీహనరెడ్డి, కాసా లహరికి నాలుగు, ఐదు ర్యాంకులు వచ్చాయని ఆయన తెలిపారు.