17న గజ్వేల్లో కాంగ్రెస్ దండోరా సభ
- గజ్వేల్ సభ కంటే ముందు కరీంనగర్లో సభ పెట్టే యోచన
- నిన్న గాంధీభవన్లో సమావేశమైన టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ
- కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై తీవ్ర విమర్శలు
గజ్వేల్ సభ కంటే ముందు కరీంనగర్లో ఓ సభను పెట్టాలన్న ఆలోచన కూడా ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై మహేశ్ కుమార్ విమర్శలు చేశారు. కేసీఆర్ ఢిల్లీ వెళ్లిన వెంటనే హుజూరాబాద్ ఉప ఎన్నిక వాయిదా పడిందన్నారు. టీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒకటేనన్న దానికి ఇది నిదర్శనమన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక భయం కేసీఆర్లో కనిపిస్తోందని మహేశ్కుమార్ అన్నారు.