దండుకట్టి దండోరా మోగించబోతున్నాం: రేవంత్ రెడ్డి
- పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావాలి
- కేసీఆర్ పై పోరాటానికి సమయం ఆసన్నమైంది
- రేపు ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ దళిత, గిరిజన దండోరా
రేపు మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్న సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. సభను విజయవంతం చేసేందుకు పార్టీ కార్యకర్తలంతా అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారని చెప్పారు.