తెలంగాణలో బ్లాక్ ఫంగస్తో మరణించింది నలుగురే: కేంద్రం
- బ్లాక్ ఫంగస్తో దేశవ్యాప్తంగా 4,332 మంది మృతి
- కరోనాతో మరణించిన వైద్యులకు రూ. 50 లక్షల పీఎంజీకేపీ బీమా చెల్లింపు
- తెలంగాణలో 48,775 మంది కేన్సర్ బాధితులు
ఇక కరోనాతో మరణించిన వైద్య సిబ్బందికి పీఎంజీకేపీ బీమా కింద ఒక్కొక్కరికి రూ. 50 లక్షల బీమా చెల్లించినట్టు తెలిపారు. ఇందుకు సంబంధించి తెలంగాణ నుంచి 64 క్లెయిములు వచ్చాయని, వాటిలో 53 పరిష్కరించామన్నారు. అలాగే, తెలంగాణలో 2019 నాటికి 46,464 మంది కేన్సర్ బాధితులు ఉన్నట్టు చెప్పిన మంత్రి.. ఆ సంఖ్య ప్రస్తుతం 48,775గా ఉందని వివరించారు.