ఈ విషయాన్ని పబ్లిగ్గానే చెప్పిన యనమలకు ఇప్పుడు శ్వేత పత్రం కావాలట: విజయసాయిరెడ్డి
- జగన్ గారు ప్రమాణం చేసే నాటికి ఖజానాలో 100 కోట్లు మిగిలాయి
- దొరికిన చోటల్లా అప్పులు తెచ్చామని యనమల చెప్పారు
- ఇంకెక్కడా రూపాయి అప్పు పుట్టదు అని అన్నారు
- దేశంలోనే చెత్త మాజీ ఫైనాన్స్ మినిస్టర్ డిమాండు చేయడం వింతగా లేదూ?
'కాలం చెల్లిన రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడిని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ తిరస్కరించారు. కులగజ్జి ఉన్న ఎల్లో మీడియా తప్ప మిగతా ఎవ్వరూ ఈ స్వార్థపూరిత, దురాశ, అవినీతిపరుడు, మోసగాడయిన రాజకీయ నాయకుడికి ప్రాధాన్యత ఇవ్వరు' అని విజయ సాయిరెడ్డి పేర్కొన్నారు.