మ్యాచ్ ఫిక్సింగ్ అభియోగాల నుంచి అజార్ తప్పించుకోలేడు: టీసీఏ చీఫ్ ఎండల
- మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణపై సీబీఐ దర్యాప్తును కోరుతా
- త్వరలోనే అమిత్ షాను కలుస్తా
- ప్రతిభ ఉన్న హైదరాబాద్ ఆటగాళ్లకు అన్యాయం
అజారుద్దీన్పై ఉన్న మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో బీసీసీఐ నుంచి ఆయనకు క్లీన్ చిట్ లభించలేదని గుర్తు చేసిన ఎండల.. ఇప్పుడీ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణల నుంచి ఆయన తప్పించుకోలేరని, త్వరలోనే అమిత్ షాను కలిసి సీబీఐ విచారణ కోరుతామని చెప్పారు.