ఖైదీ నంబర్ 8775గా అచ్చెన్నాయుడు!
- ప్రస్తుతం అంపోలు జిల్లా జైల్లో అచ్చెన్నాయుడు
- తొలి రోజు మూడు చపాతీలు, చిక్కుడు కూర
- తన వద్దకు ఎవరినీ పంపవద్దన్న అచ్చెన్నాయుడు
ఇక నిన్న ఉదయం 5.30 గంటల సమయంలో నిద్రలేచి, టీ తాగారని, జైలు సిబ్బంది తెచ్చిన దినపత్రికలు చదివి, ఉదయం అల్పాహారంగా పొంగలి తిన్నారని అన్నారు. తాను ఎవరినీ కలవబోనని జైలు సిబ్బందికి అచ్చెన్నాయుడు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. అయితే, నేడు లేదా రేపు లోకేశ్ సహా మరికొందరు టీడీపీ నేతలు అచ్చెన్నాయుడిని కలవవచ్చని పోలీసులకు సమాచారం అందింది.