ఉత్తరప్రదేశ్ రాముడు మనకెందుకు? మనవద్ద రాముడి ఆలయాలు లేవా?: కోరుట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు
- అయోధ్యలో రామమందిర నిర్మాణం
- దేశవ్యాప్తంగా విరాళాల సేకరణ
- విరాళాలు ఇవ్వొద్దని పిలుపునిచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే
- రాముడి పేరిట భిక్షం ఎత్తుకుంటున్నారని విమర్శలు
- కొత్త నాటకాలు ఆడుతున్నారని వ్యాఖ్యలు
అయోధ్య రామజన్మభూమికి సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇచ్చిన నేపథ్యంలో రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఏర్పాటైన సంగతి తెలిసిందే. రూ.1,100 కోట్ల అంచనాలతో తలపెట్టిన రామమందిరం నిర్మాణానికి దేశంలో విరాళాలు సేకరిస్తున్నారు. జనవరి 15న ఈ విరాళాల సేకరణ ప్రారంభమైంది.