హైదరాబాద్ సమీపంలో బీజేపీ నేత ఆత్మహత్య!
- ఇటీవల బీజేపీలో చేరిన సంరెడ్డి వెంకటరెడ్డి
- పలు రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఏజంట్ గా విధులు
- ఓ భూ వివాదం నేపథ్యంలో ఆత్మహత్య
కాగా, ఓ భూమికి సంబంధించిన విషయంలో నెలకొన్న తీవ్ర వివాదంలో మనస్తాపం చెందిన వెంకటరెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. తన పొలం వద్ద ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆయన నిప్పంటించుకోగా, దాన్ని గమనించిన స్థానికులు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ, నిన్న సాయంత్రం మరణించారని తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.