మన్మోహన్, ఏకే ఆంటోనీ.. వీరిద్దరిలో ఒకరిని ఎన్నుకోండి: అధ్యక్ష బాధ్యతలపై రాహుల్ గాంధీ
- సోనియాకు అత్యంత సన్నిహితుడైన ముకుల్ వాస్నిక్ పేరు కూడా తెరపైకి
- ఎవరిని నియమించినా తాత్కాలికమేనన్న ప్రచారం
- పార్టీ ప్లీనరీలో రాహుల్ పూర్తిస్థాయి అధ్యక్షుడవుతాడంటున్న కాంగ్రెస్ వర్గాలు
మన్మోహన్, ఏకే ఆంటోనీలలో అధ్యక్ష బాధ్యతలు ఎవరు చేపట్టినా పూర్తికాలంపాటు వారిని నియమించరన్న ప్రచారం కూడా జరుగుతోంది. తాత్కాలికంగా మాత్రమే వారికి బాధ్యతలు అప్పజెబుతారని పార్టీ వర్గాల సమాచారం. ప్రస్తుత కొవిడ్ సంక్షోభం తొలగిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ నిర్వహిస్తారని, అందులోనే రాహుల్ పూర్తిస్థాయి కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారని తెలుస్తోంది.