మన సైనికుల శౌర్యాన్ని, త్యాగాన్ని దేశం ఎన్నటికీ మర్చిపోదు!: రాజ్నాథ్ సింగ్
- జవాన్లు ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలచివేసింది
- అత్యంత ధైర్యంతో శౌర్య పరాక్రమాలను కనబర్చారు
- వారి కుటుంబాలకు దేశం మొత్తం మద్దతు ఇస్తోంది
'మన సైనికుల శౌర్యాన్ని, త్యాగాన్ని దేశం ఎన్నటికీ మర్చిపోదు. అమరులైన జవాన్ల కుటుంబాలకు నేను సానుభూతి తెలుపుతున్నాను. ఈ బాధాకర పరిస్థితుల్లో వారికి దేశం మొత్తం మద్దతు ఇస్తోంది. మన దేశ యోధులను చూసి గర్విస్తున్నాం' అని రాజ్నాథ్ సింగ్ ట్వీట్ చేశారు.