తెలంగాణలో కరోనా బారినపడుతున్న అధికారులు.. యాదాద్రి సీఈవో దంపతులకు సంక్రమించిన మహమ్మారి
- ఒక్కొక్కరుగా కరోనా బారినపడుతున్న అధికారులు
- స్వీయ గృహ నిర్బంధంలో మేయర్ బొంతు రామ్మోహన్ కుటుంబం
- హైదరాబాద్ రైల్వేలో రెండో కేసు
ఆమెను కలిసిన 9 మంది రైల్వే అధికారులు, ఉద్యోగులను గుర్తించి హోం క్వారంటైన్లో ఉండాల్సిందిగా రైల్వే అధికారులు ఆదేశించారు. వారం రోజుల క్రితం ఓ రైలు గార్డుకు కరోనా సోకగా, ఇది రెండో కేసు. సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకటరామరెడ్డి ముందు జాగ్రత్త చర్యగా హోం క్వారంటైన్లో ఉన్నారు. తన డ్రైవర్కు కరోనా సోకడంతో హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ కుటుంబం కూడా హోం క్వారంటైన్లోకి వెళ్లింది.