దేశంలో మే 31 వరకు లాక్ డౌన్ ను పొడిగించిన కేంద్రం
- నాలుగో విడత లాక్ డౌన్ విధించిన కేంద్రం
- మరో రెండు వారాల పాటు కొనసాగింపు
- ఆర్థిక కార్యకాలాపాలు కొనసాగించేందుకు కొన్ని మినహాయింపులు
ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే ఆర్థిక కార్యకలాపాలు కొనసాగించేందుకు వీలుగా కొన్ని మినహాయింపులు కూడా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినట్టు తెలుస్తోంది. మరికాసేపట్లో దీనికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల కానున్నాయి.