Narendra Modi: రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభం

  • కొంచెం సేపటి క్రితం ప్రారంభమైన వీడియో కాన్ఫరెన్స్
  • అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడనున్న మోదీ
  • ‘కొవిడ్-19’, లాక్ డౌన్ సడలింపు తదితర అంశాలపై చర్చ
Prime minister modi Video conference begins

రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ కొంచెం సేపటి క్రితం ప్రారంభమైంది. ‘కొవిడ్-19’, లాక్ డౌన్ సడలింపు, ప్రజా రవాణా, ఆర్థిక పరిస్థితుల వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారని సమాచారం. ఈ కాన్ఫరెన్స్ ద్వారా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ మాట్లాడతారు. అన్ని రాష్ట్రాల్లో ‘కరోనా’ నివారణకు తీసుకుంటున్న చర్యలను మోదీ తెలుసుకోనున్నారు.

More Telugu News