Andhra Pradesh: ఏపీలో ‘కరోనా’ కేసులు 439

  • కొత్తగా 7 కేసుల నమోదు
  • గుంటూరులో 3, నెల్లూరులో 4 కేసులు
  • ఈ మేరకు ప్రభుత్వ ప్రకటన విడుదల 
Total corona cases in AP is 439

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగినట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఈరోజు ఉదయం 9 గంటలనుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన ‘కోవిడ్ -19’ పరీక్షల్లో కొత్తగా గుంటూరులో 3, నెల్లూరు లో 4 కేసులు నమోదైనట్టు తెలిపింది. కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 439 కి పెరిగిందని పేర్కొంది.

More Telugu News