చిరంజీవి సరసన ఖరారైన కాజల్!
- చిరూ సరసన చేయనున్న మాట నిజమే
- త్వరలోనే షూటింగులో జాయిన్ అవుతాను
- గతంలో 'ఖైదీ నెంబర్ 150' చేసిన కాజల్
దాంతో ఆమె స్థానంలో కాజల్ ను తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. అది నిజమేననే విషయాన్ని కాజల్ తాజాగా ధ్రువీకరించింది. చిరంజీవి సరసన 'ఆచార్య' సినిమాలో తాను చేయనున్నట్టుగా చెప్పింది. కరోనా కారణంగా ప్రస్తుతం షూటింగు వాయిదా పడిందనీ, త్వరలోనే తాను షూటింగులో జాయిన్ కానున్నట్టుగా స్పష్టం చేసింది. గతంలో చిరూ జోడీగా ఆమె 'ఖైదీ నెంబర్ 150' చేసిన సంగతి తెలిసిందే.